Back to feed




విద్వేష ప్రసంగాలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు: చట్టాలు సరిపోతాయని స్పష్టీకరణ
Udayam Digital Staff Apr 29, 2026 8:45 AM అల్ ఇండియా 13 views10 days ago

విద్వేష ప్రసంగాలను అరికట్టేందుకు ప్రస్తుత చట్టాలు సరిపోతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకునేంత చట్టపరమైన శూన్యత లేదని, శిక్షల నిర్ణయం పూర్తిగా చట్టసభల పరిధిలోకి వస్తుందని పేర్కొంది.
చట్టాలను రూపొందించడం కోర్టుల పని కాదని స్పష్టం చేస్తూ, పిటిషనర్ల విన్నపాన్ని తోసిపుచ్చింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త చట్టాల అవసరంపై ప్రభుత్వాలు ఆలోచించుకోవచ్చని అత్యున్నత న్యాయస్థానం సూచించింది.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
about 1 hour ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 2 hours ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 24 hours ago
జాతీయ