Back to feed




వడగాలుల నుంచి ఉపశమనం: జేబులో ఉల్లిపాయ ఉంచుకోవాలన్న సింధియా
Udayam Digital Staff Apr 28, 2026 5:05 AM అల్ ఇండియా 4 views11 days ago

తీవ్రమైన వడగాడ్పుల నుంచి రక్షణ పొందేందుకు ప్రతి ఒక్కరూ తమ జేబులో ఉల్లిపాయ ఉంచుకోవాలని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సూచించారు. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, తాను కూడా ఎండలో ఇలాగే జాగ్రత్తలు పాటిస్తానని, కారులో ఏసీ వాడనని, ఇది 51 డిగ్రీల వేడిని కూడా తట్టుకోవడానికి తోడ్పడుతుందని ఆయన తెలిపారు.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
about 1 hour ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 2 hours ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 24 hours ago
జాతీయ