Back to feed




రూట్ చెప్పలేదని వృద్ధుడిని కొట్టి చంపిన యువకుడు
Udayam Digital Staff Apr 27, 2026 12:35 PM అల్ ఇండియా 8 views12 days ago

చెన్నైలో దారుణం జరిగింది. బస్సులో రూట్ వివరాలు చెప్పలేదన్న కారణంతో 74 ఏళ్ల వృద్ధుడిపై 25 ఏళ్ల అమర్నాథ్ పిడిగుద్దులతో దాడి చేశాడు.
ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడు అక్కడికక్కడే మరణించాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, అతను మద్యం మత్తులో ఈ అకృత్యానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
about 1 hour ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 2 hours ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 24 hours ago
జాతీయ