వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నైలో దారుణం జరిగింది. బస్సులో రూట్ వివరాలు చెప్పలేదన్న కారణంతో 74 ఏళ్ల వృద్ధుడిపై 25 ఏళ్ల అమర్నాథ్ పిడిగుద్దులతో దాడి చేశాడు.
ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడు అక్కడికక్కడే మరణించాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, అతను మద్యం మత్తులో ఈ అకృత్యానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
Comments
Loading comments...

