Back to feed




రాజ్యసభలో సంచలనం: ఏడుగురు ఆప్ ఎంపీలు భాజపాలో విలీనం!
Udayam Digital Staff Apr 27, 2026 7:33 AM అల్ ఇండియా 10 views12 days ago

రాజ్యసభలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆప్కు చెందిన ఏడుగురు ఎంపీల భాజపాలో విలీనానికి రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ అధికారికంగా ఆమోదం తెలిపారు. ఈ పరిణామంతో ఎగువ సభలో భాజపా బలం 113కు చేరగా, ఆప్ బలం కేవలం మూడుకు పరిమితమైంది.
పార్టీ పనితీరుపై అసంతృప్తితోనే తాము భాజపాలో చేరామని సదరు ఎంపీలు స్పష్టం చేశారు. మరోవైపు, పార్టీ ఫిరాయించిన ఏడుగురు ఎంపీల సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ ఆప్ అధిష్ఠానం ఛైర్మన్కు ఫిర్యాదు చేసింది.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
about 1 hour ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 2 hours ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 24 hours ago
జాతీయ