Back to feed




రాజస్థాన్లోని పచ్పద్ర రిఫైనరీలో అగ్నిప్రమాదం; ప్రారంభోత్సవానికి ఒక్కరోజు ముందు కలకలం.
Udayam Digital Staff Apr 20, 2026 11:47 AM అల్ ఇండియా 6 views19 days ago

రాజస్థాన్లోని పచ్పద్ర రిఫైనరీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా మంగళవారం జరగాల్సిన ఈ రిఫైనరీ ప్రారంభోత్సవానికి ఒక్కరోజు ముందు ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపింది.
దాదాపు 20 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం భద్రతా చర్యలు చేపట్టి, ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
about 2 hours ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 2 hours ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
1 day ago
జాతీయ