Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

మే 4 తర్వాత ఫైల్స్ బయటపెడతాం: ప్రధాని మోదీ.

Udayam Digital Staff Apr 24, 2026 8:38 AM అల్ ఇండియా 8 views15 days ago
మే 4 తర్వాత ఫైల్స్ బయటపెడతాం: ప్రధాని మోదీ. - Udayam Digital
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దమ్‌దమ్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. తొలిదశలో భారీ ఓటింగ్ నమోదవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఇది టీఎంసీలో భయం పెంచిందని ఆయన విమర్శించారు. మమతా బెనర్జీ ప్రభుత్వ ‘జంగిల్ రాజ్’ అంతం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మే 4న ఎన్నికల ఫలితాల తర్వాత, రాష్ట్ర ప్రజలకు జరిగిన ప్రతి అన్యాయం, దౌర్జన్యానికి సంబంధించిన ఫైల్స్‌ను బయటపెడతామని మోదీ హామీ ఇచ్చారు. ఇది ‘మోదీ గ్యారెంటీ’ అని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...