Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

మే 1 నుంచి కొత్త నిబంధనలు: సామాన్యుల జేబుకు చిల్లు పడే అవకాశం!

Udayam Digital Staff Apr 30, 2026 6:10 AM అల్ ఇండియా 10 views9 days ago
మే 1 నుంచి కొత్త నిబంధనలు: సామాన్యుల జేబుకు చిల్లు పడే అవకాశం! - Udayam Digital
మే 1వ తేదీ నుంచి గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉంది. బీమా ప్రీమియంలు ఆటో డెబిట్ కానున్నాయి. ఖాతాదారులు వెంటనే కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలి లేదంటే ఇబ్బందులు తప్పవు. రైలు టికెట్ రీఫండ్ నిబంధనలు మారుతున్నాయి. ప్రయాణానికి 8 గంటల ముందే క్యాన్సిల్ చేసుకోవడం తప్పనిసరి. ఆన్‌లైన్ గేమింగ్‌పై కొత్త నియంత్రణలు రానున్నాయి.

Comments

G
Loading comments...