Back to feed




మే 1 నుంచి కొత్త నిబంధనలు: సామాన్యుల జేబుకు చిల్లు పడే అవకాశం!
Udayam Digital Staff Apr 30, 2026 6:10 AM అల్ ఇండియా 10 views9 days ago

మే 1వ తేదీ నుంచి గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉంది. బీమా ప్రీమియంలు ఆటో డెబిట్ కానున్నాయి. ఖాతాదారులు వెంటనే కేవైసీ అప్డేట్ చేసుకోవాలి లేదంటే ఇబ్బందులు తప్పవు.
రైలు టికెట్ రీఫండ్ నిబంధనలు మారుతున్నాయి. ప్రయాణానికి 8 గంటల ముందే క్యాన్సిల్ చేసుకోవడం తప్పనిసరి. ఆన్లైన్ గేమింగ్పై కొత్త నియంత్రణలు రానున్నాయి.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
about 1 hour ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 2 hours ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 24 hours ago
జాతీయ