Back to feed




మళ్లీ పెట్రో మంట: సామాన్యుడిపై మరో భారం
Udayam Digital Staff May 02, 2026 6:56 AM అల్ ఇండియా 9 views7 days ago

ఎన్నికలు ముగియగానే కేంద్రం ఇంధన ధరల పెంపునకు సిద్ధమైంది. వారం రోజుల్లో పెట్రోల్, డీజిల్పై రూ. 5 వరకు, గృహ వినియోగ గ్యాస్పై రూ. 50 వరకు పెరిగే అవకాశం ఉందని వర్గాలు వెల్లడించాయి.
అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల ముడిచమురు ధరలు పెరగడమే దీనికి ప్రధాన కారణం. ఇప్పటికే వాణిజ్య సిలిండర్ ధర పెరగగా, తాజా పెంపుతో సామాన్యులపై అదనపు భారం పడనుంది.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
about 1 hour ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 2 hours ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 24 hours ago
జాతీయ