Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

భారతీయ సంగీత సామ్రాజ్ఞి ఆశా భోస్లే కన్నుమూత.

Udayam Digital Staff Apr 13, 2026 5:31 AM అల్ ఇండియా 7 views26 days ago
భారతీయ సంగీత సామ్రాజ్ఞి ఆశా భోస్లే కన్నుమూత. - Udayam Digital
భారతీయ సంగీత శిఖరం, దిగ్గజ గాయని ఆశా భోస్లే (92) కన్నుమూశారు. ఛాతీ ఇన్ఫెక్షన్‌తో ముంబయిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. సోమవారం శివాజీ పార్కులో ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఏడు దశాబ్దాల కెరియర్‌లో 12 వేలకు పైగా పాటలు పాడిన ఆశా, పద్మవిభూషణ్ మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను అందుకున్నారు. గిన్నిస్ రికార్డు సృష్టించిన ఆమె మరణం భారత చలనచిత్ర సంగీత ప్రపంచానికి తీరని లోటుగా మిగిలిపోయింది.

Comments

G
Loading comments...