Back to feed




బెంగాల్ గెలుపుపై మోదీ ధీమా: మే 4 తర్వాత వస్తా!
Udayam Digital Staff Apr 28, 2026 4:57 AM అల్ ఇండియా 4 views11 days ago

పశ్చిమ బెంగాల్లో భాజపా విజయం ఖాయమని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే నెల 4 తర్వాత జరగనున్న ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి హాజరవుతానని బ్యారక్పుర్ సభలో ఆయన ప్రకటించారు.
టీఎంసీ సిండికేట్ రాజ్, హింసను మోదీ విమర్శించారు. తూర్పు భారత్ అభివృద్ధికి బెంగాల్ బలోపేతం అవసరమని, రాష్ట్రంలో కమలం వికసించడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
about 1 hour ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 2 hours ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 24 hours ago
జాతీయ