వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ బెంగాల్లో 15 ఏళ్ల టీఎంసీ పాలనకు బ్రేక్ పడింది. బీజేపీ 171 స్థానాల్లో ఆధిక్యం సాధించి మ్యాజిక్ ఫిగర్ను దాటేసింది. స్వయంగా సీఎం మమతా బెనర్జీ భవానిపూర్లో వెనుకంజలో ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది.
అవినీతి, భద్రత అంశాలే ప్రధానంగా జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. దక్షిణ బెంగాల్లోని టీఎంసీ కంచుకోటలను సైతం కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది.
Comments
Loading comments...

