Back to feed




బుల్లెట్ ట్రైన్: 70 నిమిషాల్లో హైదరాబాద్ టు అమరావతి
Udayam Digital Staff Apr 30, 2026 10:29 AM అమరావతి 8 views9 days ago

అమరావతి నుండి హైదరాబాద్కు 70 నిమిషాల్లో చేరుకునేలా బుల్లెట్ రైలు రాబోతుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దీనివల్ల దక్షిణాది నగరాల మధ్య కనెక్టివిటీ పెరుగుతుందని, రవాణా రంగం సరికొత్త రూపు దాల్చుతుందని ఆయన పేర్కొన్నారు.
ఏపీకి రైల్వే నిధులు భారీగా పెరిగాయని మంత్రి వెల్లడించారు. జూన్ 1న దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభమవుతుందని స్పష్టం చేస్తూ, విశాఖలో గూగుల్ ఏఐ సెంటర్కు భూమిపూజ చేశారు.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
విశాఖకు కొత్త హంగులు: 102 కిలోమీటర్ల భారీ సెమీ రింగురోడ్డు
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్
భక్తులకు అలర్ట్: ఆగస్టు నెల శ్రీవారి ఆర్జిత సేవల కోటా విడుదల తేదీలివే!
about 2 hours ago
ఆంధ్రప్రదేశ్
కైలాసగిరిపై భారీ త్రిశూలం!
about 3 hours ago
ఆంధ్రప్రదేశ్