Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

బీహార్ మంత్రివర్గ విస్తరణ

Udayam Digital Staff May 07, 2026 10:36 AM అల్ ఇండియా 8 views2 days ago
బీహార్ మంత్రివర్గ విస్తరణ - Udayam Digital
బీహార్‌లో కొత్తగా 31 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో నితీశ్ కుమార్ కుమారుడు నిషాంత్ కుమార్ ఉండటం విశేషం. గవర్నర్ సయ్యద్ అతా హస్నైని వీరితో ప్రమాణం చేయించారు. పాట్నాలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా హాజరయ్యారు. ఎన్డీఏ కూటమిలోని వివిధ పార్టీల నేతలు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. కొత్త ప్రభుత్వంలో పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

Comments

G
Loading comments...