Back to feed




పాఠశాల విద్యాశాఖ అభినందనలు తెలిపిన హోం మంత్రి
Udayam Digital Staff May 03, 2026 6:33 PM అమరావతి 2 views6 days ago

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ విద్యాశాఖ ప్రత్యేక ప్రకటనలు విడుదల చేయడంపై హోం మంత్రి అనిత హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడులు ప్రైవేటుకు దీటుగా రాణించడం గర్వకారణమని, వంద రోజుల ప్రణాళిక సత్ఫలితాలను ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. "ప్రభుత్వ బడుల్లోనే పిల్లలను చేర్పించండి.. వారి ఉజ్వల భవిష్యత్తుకు భరోసా పొందండి" అని మంత్రి పిలుపునిచ్చారు.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
విశాఖకు కొత్త హంగులు: 102 కిలోమీటర్ల భారీ సెమీ రింగురోడ్డు
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్
భక్తులకు అలర్ట్: ఆగస్టు నెల శ్రీవారి ఆర్జిత సేవల కోటా విడుదల తేదీలివే!
about 2 hours ago
ఆంధ్రప్రదేశ్
కైలాసగిరిపై భారీ త్రిశూలం!
about 3 hours ago
ఆంధ్రప్రదేశ్