Back to feed




డాలర్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు దీన్దయాల్ గుప్తా కన్నుమూత
Udayam Digital Staff May 04, 2026 11:03 AM అల్ ఇండియా 2 views5 days ago

ప్రముఖ దుస్తుల సంస్థ 'డాలర్ ఇండస్ట్రీస్' వ్యవస్థాపకులు దీన్దయాల్ గుప్తా (88) శనివారం కోల్కతాలో కన్నుమూశారు. 1972లో అతి సామాన్యులకు సైతం బ్రాండెడ్ లోదుస్తులు అందించాలనే లక్ష్యంతో ఆయన ఈ సంస్థను ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగారు.
హర్యానాలో జన్మించిన ఆయన తన కృషితో డాలర్ను రూ. 1,700 కోట్ల ఆదాయం కలిగిన దిగ్గజ సంస్థగా తీర్చిదిద్దారు. ఆయన మృతి పట్ల పారిశ్రామిక వేత్తలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు ఉన్నారు.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
about 1 hour ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 2 hours ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 24 hours ago
జాతీయ