Back to feed




టెస్లా రికార్డు ప్యాకేజీ: ఎలాన్ మస్క్కు రూ.15 లక్షల కోట్లు
Udayam Digital Staff May 02, 2026 7:06 AM అల్ ఇండియా 9 views7 days ago

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గత ఏడాది వేతన ప్యాకేజీని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. సుమారు 158 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.15 లక్షల కోట్లు) విలువైన భారీ ప్యాకేజీని ఆయనకు కేటాయించినట్లు కంపెనీ వెల్లడించింది.
ఈ మొత్తంలో అధిక భాగం ఈక్విటీ ఆధారిత స్టాక్ ఆప్షన్స్ రూపంలోనే ఉండటం గమనార్హం. టెస్లా సీఈవోగా మస్క్ సాధించిన అసాధారణ లక్ష్యాలకు ప్రతిఫలంగా, షేర్ల విలువ ఆధారంగా ఈ రివార్డులను నిర్ణయించారు.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
about 1 hour ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 2 hours ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 24 hours ago
జాతీయ