Back to feed




జోర్హాట్లో గౌరవ్ గొగోయ్కు చుక్కెదురు: ఎంపీగా గెలిచినా.. ఎమ్మెల్యేగా ఓటమి!
Udayam Digital Staff May 04, 2026 12:06 PM అల్ ఇండియా 4 views5 days ago

అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్కు అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం ఎదురైంది. జోర్హాట్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన, బీజేపీ అభ్యర్థి హితేంద్ర నాథ్ గోస్వామి చేతిలో 20 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు.
లోక్సభ ఎన్నికల్లో గెలిచిన గౌరవ్, ఇక్కడ పట్టు నిలబెట్టుకోలేకపోయారు. బీజేపీ అభ్యర్థి వరుసగా ఆరోసారి విజయం సాధించి తన కంచుకోటను కాపాడుకున్నారు.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
about 1 hour ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 2 hours ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 24 hours ago
జాతీయ