Back to feed




చెన్నైకి నిలిచిన కృష్ణా జలాలు: మే 1 నుంచి పునరుద్ధరణ
Udayam Digital Staff Apr 28, 2026 6:28 AM అల్ ఇండియా 4 views11 days ago

కండలేరు-పూండి కాలువలో చేపట్టిన మరమ్మతుల కారణంగా చెన్నైకి సరఫరా చేసే కృష్ణాజలాలను ఏపీ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు.
ఈ పనులు నెలాఖరుకల్లా పూర్తవుతాయని, మే 1వ తేదీ నుంచి నీటి సరఫరా యథావిధిగా కొనసాగుతుందని అధికారులు హామీ ఇచ్చారు.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
about 1 hour ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 2 hours ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 24 hours ago
జాతీయ