Back to feed




చీరాల రైల్వే స్టేషన్ పనులను పరిశీలించిన ఎంపీ
Udayam Digital Staff May 03, 2026 6:41 PM అమరావతి 4 views6 days ago

బాపట్ల పార్లమెంట్ సభ్యులు కృష్ణ ప్రసాద్ గత రాత్రి అధికారులతో కలిసి చీరాల రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం స్టేషన్లోని 3, 4, 5 ప్లాట్ఫారమ్లకు వెళ్లే మార్గంలో మార్పులు చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
స్టేషన్ ఆధునీకరణ పనులను వేగవంతం చేయాలని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ తనిఖీలో రైల్వే ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
విశాఖకు కొత్త హంగులు: 102 కిలోమీటర్ల భారీ సెమీ రింగురోడ్డు
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్
భక్తులకు అలర్ట్: ఆగస్టు నెల శ్రీవారి ఆర్జిత సేవల కోటా విడుదల తేదీలివే!
about 2 hours ago
ఆంధ్రప్రదేశ్
కైలాసగిరిపై భారీ త్రిశూలం!
about 4 hours ago
ఆంధ్రప్రదేశ్