Back to feed




చిత్తూరులో భగ్గుమంటున్న భానుడు: 40 డిగ్రీలు దాటిన ఎండలు!
Udayam Digital Staff Apr 23, 2026 6:18 AM చిత్తూరు 4 views16 days ago

చిత్తూరు జిల్లాను భానుడు దహిస్తున్నాడు. ఎల్నినో ప్రభావంతో మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. రాబోయే ఐదు రోజులు తీవ్రమైన వేడి, ఉక్కపోత ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
శ్రీరంగరాజపురంలో అత్యధికంగా 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నగరి, విజయపురం ప్రాంతాల్లో 41 డిగ్రీల వేడి ఉంది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 26 డిగ్రీలకు చేరుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
విశాఖకు కొత్త హంగులు: 102 కిలోమీటర్ల భారీ సెమీ రింగురోడ్డు
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్
భక్తులకు అలర్ట్: ఆగస్టు నెల శ్రీవారి ఆర్జిత సేవల కోటా విడుదల తేదీలివే!
about 2 hours ago
ఆంధ్రప్రదేశ్
కైలాసగిరిపై భారీ త్రిశూలం!
about 3 hours ago
ఆంధ్రప్రదేశ్