Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

కొత్త రైల్వే లైన్లు; పీఎం గ్రామీణ సడక్ యోజన-3కి కేబినెట్ ఆమోదం.

Udayam Digital Staff Apr 18, 2026 11:10 AM అల్ ఇండియా 17 views21 days ago
కొత్త రైల్వే లైన్లు; పీఎం గ్రామీణ సడక్ యోజన-3కి కేబినెట్ ఆమోదం. - Udayam Digital
దేశవ్యాప్తంగా కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా రూ. 9,889 కోట్లతో రాజమండ్రి-విశాఖ మధ్య నిడదవోలు-దువ్వాడ కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే, రూ. 83,977 కోట్లతో పీఎం గ్రామీణ సడక్ యోజన-3ని 2028 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టులు మౌలిక సదుపాయాల మెరుగుదలకు ఎంతగానో దోహదపడనున్నాయి.

Comments

G
Loading comments...