వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా శిఖాగోయెల్ బాధ్యతలు చేపట్టారు. పోలీస్, జైళ్లు, అగ్నిమాపక విభాగాలను బలోపేతం చేస్తూ సమర్థవంతమైన పాలన అందిస్తానని ఆమె తెలిపారు.
ఏసీబీ, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా అవినాశ్ మహంతి బాధ్యతలు స్వీకరించారు. అవినీతి నిర్మూలనపై ప్రభుత్వం దృష్టి సారించిన వేళ ఈ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Loading comments...

