Back to feed




కాకినాడలో కొలువుల జాతర! రూ.700 కోట్లతో కొత్త పరిశ్రమ.. 2,000 మందికి ఉపాధి ఖాయం.
Udayam Digital Staff Apr 16, 2026 10:04 AM అల్ ఇండియా 7 views23 days ago

కాకినాడ సెజ్లో రూ.700 కోట్లతో కొత్త మెటలర్జికల్ కోక్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ కోక్ ఎనర్జీ సంస్థ సిద్ధమైంది. చెన్నైకి చెందిన ఈ సంస్థ కాకినాడ సెజ్ లిమిటెడ్తో ఎంవోయూ కుదుర్చుకుంది, దీనివల్ల జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి మరింత వేగవంతం కానుంది.
ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 2,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. 80 ఎకరాల్లో నిర్మించే ఈ ప్లాంట్ వల్ల తొండంగి, ఉప్పాడ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరిగి, స్థానికులకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
about 2 hours ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 2 hours ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
1 day ago
జాతీయ