Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఏపీలో కీలక ఖనిజాల ప్రాసెసింగ్ పార్కులు: రూ. 500 కోట్ల కేటాయింపు

Udayam Digital Staff Apr 29, 2026 5:10 AM అమరావతి 11 views10 days ago
ఏపీలో కీలక ఖనిజాల ప్రాసెసింగ్ పార్కులు: రూ. 500 కోట్ల కేటాయింపు - Udayam Digital
ఏపీతో పాటు ఒడిశా, గుజరాత్, మహారాష్ట్రల్లో 'కీలక ఖనిజాల ప్రాసెసింగ్ పార్కులు' ఏర్పాటుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ప్రాసెసింగ్ లేకుంటే ముడి ఖనిజాల వినియోగం, ఎగుమతి సాధ్యం కాదని గనుల శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ద్వారా దీనికి రూ.500 కోట్లు కేటాయించారు. ఏప్రిల్ 22న రాష్ట్ర ప్రభుత్వాలతో జరిగిన సమావేశంలో ఈ పార్కుల ప్రాంతాలను కేంద్రం ఖరారు చేసింది.

Comments

G
Loading comments...