Back to feed




ఉధంపూర్లో ఘోర బస్సు ప్రమాదం; 15 మంది దుర్మరణం, సహాయక చర్యలు ముమ్మరం.
Udayam Digital Staff Apr 20, 2026 9:39 AM అల్ ఇండియా 6 views19 days ago

జమ్మూ-కశ్మీర్లోని ఉధంపూర్లో జరిగిన ఘోర బస్సు ప్రమాదం 15 మంది ప్రాణాలను బలితీసుకుంది. రామ్నగర్ నుంచి వెళ్తున్న బస్సు లోయలో పడటంతో మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఈ ఘటనపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్, ఎల్జీ మనోజ్ సిన్హా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
about 1 hour ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 2 hours ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 24 hours ago
జాతీయ