Back to feed




ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు ఆగ్రహం: వెంటనే సరఫరా పునరుద్ధరించాలని ఆదేశం
Udayam Digital Staff Apr 27, 2026 5:58 AM అమరావతి 6 views12 days ago

ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను ముందే గుర్తించినా ఎందుకు స్పందించలేదని అధికారులను ప్రశ్నించారు. సోమవారానికల్లా బంకుల్లో నిల్వలు పెంచి, 'నో స్టాక్' బోర్డులు లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు.
పాపిక్ బయింగ్, ప్రైవేట్ సరఫరా నిలిపివేత వల్ల సమస్య తలెత్తిందని అధికారులు తెలిపారు. రైతులు ఇబ్బంది పడకుండా చూస్తూ, ఈ సంక్షోభంపై సమగ్ర విచారణ చేపట్టాలని సీఎం ఆదేశించారు.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
విశాఖకు కొత్త హంగులు: 102 కిలోమీటర్ల భారీ సెమీ రింగురోడ్డు
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్
భక్తులకు అలర్ట్: ఆగస్టు నెల శ్రీవారి ఆర్జిత సేవల కోటా విడుదల తేదీలివే!
about 2 hours ago
ఆంధ్రప్రదేశ్
కైలాసగిరిపై భారీ త్రిశూలం!
about 4 hours ago
ఆంధ్రప్రదేశ్