Back to feed




ఇంధన కొరతపై మంత్రి సమీక్ష
Udayam Digital Staff Apr 28, 2026 1:02 PM అమరావతి 6 views11 days ago

పెట్రోల్, డీజిల్ను దారి మళ్లించే బంకులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. రేషన్ పద్ధతి కొనసాగించాలని, రైతులకు ఇంధన కొరత రాకుండా చూడాలని సూచించారు.
నిబంధనలు పాటించని బంకులపై 1967కు వచ్చే ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలి. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠినంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
విశాఖకు కొత్త హంగులు: 102 కిలోమీటర్ల భారీ సెమీ రింగురోడ్డు
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్
భక్తులకు అలర్ట్: ఆగస్టు నెల శ్రీవారి ఆర్జిత సేవల కోటా విడుదల తేదీలివే!
about 2 hours ago
ఆంధ్రప్రదేశ్
కైలాసగిరిపై భారీ త్రిశూలం!
about 3 hours ago
ఆంధ్రప్రదేశ్