Back to feed




అస్థిపంజరంతో బ్యాంకింగ్కు: ఒడిశాలో విషాదం
Udayam Digital Staff Apr 29, 2026 10:53 AM అల్ ఇండియా 10 views10 days ago

ఒడిశాలో తన సోదరి అకౌంట్లోని రూ. 20వేల కోసం, ఆమె అస్థిపంజరాన్ని బ్యాంకుకు తీసుకువచ్చాడో గిరిజనుడు. మూడు నెలలుగా సిబ్బంది నిబంధనల పేరుతో తిప్పించుకోవడంతో విసిగిపోయి అతను ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు.
ఈ ఘటన సంచలనం సృష్టించింది. బ్యాంకు సిబ్బంది అమానవీయంగా వ్యవహరించారని విమర్శలు రావడంతో, చివరకు పోలీసులు స్పందించి ఆ గిరిజనుడికి డబ్బు అందేలా సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
about 1 hour ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 2 hours ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 24 hours ago
జాతీయ