Back to feed




జాతీయBreaking
అత్యధిక విద్యార్హతలు కలిగిన మాజీ సైనికుడు; 138 డిగ్రీలతో ప్రపంచ రికార్డు సృష్టించిన దశరథ్ సింగ్.
Udayam Digital Staff Apr 13, 2026 6:22 AM అల్ ఇండియా 6 views26 days ago

రాజస్థాన్కు చెందిన మాజీ సైనికుడు దశరథ్ సింగ్ (55) చదువుపై తనకున్న మక్కువతో ఏకంగా 138 డిగ్రీలు, డిప్లొమాలు పూర్తి చేసి అరుదైన రికార్డు సృష్టించారు. సైన్యంలో 16 ఏళ్లు పనిచేసిన ఆయన, సెలవులను కూడా ఉన్నత విద్య కోసమే వెచ్చించి ఈ ఘనత సాధించారు.
అత్యధిక విద్యార్హతలు కలిగిన వ్యక్తిగా 11 ప్రపంచ రికార్డులు నెలకొల్పిన దశరథ్, ఇప్పటివరకు 46 పీజీలు, 3 పీహెచ్డీలు పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ, తోటి సైనికులకు ఉచితంగా న్యాయ సలహాలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
about 2 hours ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 2 hours ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
1 day ago
జాతీయ