Back to feed




అందాల కిరీటం గెలిచిన గోవా భామ.. మిస్ ఇండియాగా సాధ్వి సతీశ్ సైల్!
Udayam Digital Staff Apr 20, 2026 5:31 AM అల్ ఇండియా 10 views19 days ago

ఫెమినా మిస్ ఇండియా-2026 కిరీటాన్ని గోవా సుందరి సాధ్వి సతీశ్ సైల్ గెలుచుకున్నారు. భువనేశ్వర్లో జరిగిన ఈ అందాల పోటీల్లో విజేతగా నిలిచిన ఆమె, త్వరలో జరగబోయే 75వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఈ పోటీల్లో మహారాష్ట్రకు చెందిన రాజ్నందిని పవార్ తొలి రన్నరప్గా, తెలుగు-తమిళ మూలాలున్న శ్రీ అద్వైత రెండో రన్నరప్గా నిలిచారు. ఒడిశా వేదికగా జరిగిన ఈ 61వ ఎడిషన్ వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా ముగిశాయి.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
about 1 hour ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 2 hours ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 24 hours ago
జాతీయ