వార్తలకు తిరిగి వెళ్లండి

పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధికి కొత్త అధ్యాయం మొదలైందని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ప్రకటించారు. తమ అణు సామర్థ్యాన్ని కాపాడుకుంటామని, భవిష్యత్తులో ఈ ప్రాంతంలో అమెరికాకు చోటు ఉండదని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.
మరోవైపు అణు ఒప్పందం కుదిరేవరకు హర్మూజ్లో దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. విదేశీ శక్తుల జోక్యం లేకుండా గల్ఫ్ దేశాలకే ప్రాధాన్యత ఉంటుందని ఖమేనీ పేర్కొన్నారు. ఈ పరిణామాలు ఉద్రిక్తతలను పెంచుతున్నాయి.
Comments
Loading comments...

