Back to feed




షూటింగ్ ప్రపంచకప్లో భారత్ జైత్రయాత్ర.. రికార్డు స్కోరుతో పసిడి వేట!
Udayam Digital Staff Apr 25, 2026 12:22 PM అల్ ఇండియా 11 views14 days ago

ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్కప్లో భారత యువ షూటర్లు అదరగొట్టారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో శాంభవి క్షీర్సాగర్, దివ్యాన్షు దేవాంగన్ జోడీ ఏకంగా 499.9 పాయింట్ల ప్రపంచ రికార్డు స్కోరు నమోదు చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు.
ఈ అద్భుత విజయంతో టోర్నీలో భారత్కు ఇది నాలుగో స్వర్ణం. ప్రస్తుతం 12 పతకాలతో పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో నిలిచి తన ఆధిపత్యాన్ని చాటుతోంది.
Comments
Loading comments...
Related Articles

క్రీడలు
టీమ్ఇండియా కొత్త బాధ్యతల్లో సంజు: సూర్యపై వేటు తథ్యమా?
about 1 hour ago
క్రీడలు
ఢిల్లీలో కేకేఆర్ టాస్ విన్.. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్!
about 20 hours ago
క్రీడలు
ఫైనల్లో చైనాతో భారత్ ఢీ.. చారిత్రాత్మక విజయానికి అడుగు దూరంలో!
about 21 hours ago
క్రీడలు