వార్తలకు తిరిగి వెళ్లండి

టీ20 కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ యాదవ్ను తప్పించి, సంజు శాంసన్కు బాధ్యతలు అప్పగించాలని సెలక్టర్లు భావిస్తున్నారు. ఐపీఎల్ 2026లో చెన్నై తరఫున సంజు అద్భుత ప్రదర్శనే ఇందుకు కారణం.
నిలకడగా రాణిస్తున్న సంజు వైపే బీసీసీఐ మొగ్గు చూపుతోంది. జూన్ నెలాఖరులో జరిగే ఐర్లాండ్ సిరీస్ ద్వారా శాంసన్ సారథిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
Comments
Loading comments...

