Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

శంషాబాద్‌ విమానాశ్రయంలో 3 కిలోల గంజాయి స్వాధీనం.

Udayam Digital Staff Apr 17, 2026 7:18 AM అల్ ఇండియా 17 views22 days ago
శంషాబాద్‌ విమానాశ్రయంలో 3 కిలోల గంజాయి స్వాధీనం. - Udayam Digital
శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలి లగేజీని తనిఖీ చేయగా, సుమారు 3 కిలోల గంజాయి లభించింది. అధికారులు దానిని స్వాధీనం చేసుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకాక్ నుంచి అక్రమంగా గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విమానాశ్రయంలో భద్రతను మరింత కఠినతరం చేశామని, ప్రయాణికులపై నిరంతరం నిఘా ఉంచుతున్నామని అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు.

Comments

G
Loading comments...