Back to feed
వాట్సప్ యూజర్లకు హెచ్చరిక: సెప్టెంబర్ 8 నుంచి ఆ ఫోన్లలో సేవలు బంద్!
Udayam Digital Staff Apr 27, 2026 1:24 PM అల్ ఇండియా 12 views12 days ago

వాట్సాప్ తన సేవలను పాత ఆండ్రాయిడ్ ఫోన్లలో నిలిపివేయనుంది. సెప్టెంబర్ 8 నుంచి ఆండ్రాయిడ్ 5.0, అంతకంటే పాత వెర్షన్లలో వాట్సాప్ పనిచేయదు. వినియోగదారులు ఆండ్రాయిడ్ 6.0 లేదా ఆపై వెర్షన్కు అప్డేట్ కావాలని సంస్థ సూచించింది.
ఈ మార్పుల వల్ల ప్రభావితమయ్యే యూజర్లు వెంటనే తమ చాట్ హిస్టరీని బ్యాకప్ చేసుకోవాలని వాట్సాప్ స్పష్టం చేసింది. అయితే, ఐఓఎస్ వినియోగదారులకు ఈ నిబంధన వర్తించదని పేర్కొంది.
Comments
Loading comments...



