Back to feed




టయోటా ఫార్చ్యూనర్ ధరల పెంపు
Udayam Digital Staff May 07, 2026 12:59 PM అల్ ఇండియా 5 views2 days ago

టయోటా ఫార్చ్యూనర్ ధరలను రూ.87 వేల వరకు పెంచింది. దీంతో కారు ప్రారంభ ధర రూ.34.76 లక్షలకు చేరింది. పెట్రోల్, డీజిల్ మరియు హైబ్రిడ్ వేరియంట్లపై ఈ పెంపు వర్తిస్తుందని సంస్థ వెల్లడించింది.
లెజెండర్, జీఆర్-ఎస్ మోడళ్ల ధరలు భారీగా పెరిగాయి. టాప్ ఎండ్ వేరియంట్ ధర ఇప్పుడు రూ.50.46 లక్షలుగా ఉంది. పెరిగిన నిర్వహణ వ్యయాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు టయోటా స్పష్టం చేసింది.
Comments
Loading comments...
Related Articles

బిజినెస్
ఫెరారీని దాటిన రాయల్ ఎన్ఫీల్డ్!
27 minutes ago
బిజినెస్
పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు!
about 1 hour ago
బిజినెస్
రియల్ ఎస్టేట్లో పెట్టుబడుల జోరు.. 2025లో ఏకంగా $10 బిలియన్ల మార్కు దాటిన ఇన్వెస్ట్మెంట్స్!
about 20 hours ago
బిజినెస్