వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్గాలా ఈవెంట్లో హైదరాబాద్ బిలియనీర్ సుధారెడ్డి రూ.142 కోట్ల విలువైన నెక్లెస్తో మెరిశారు. ఇందులో 550 క్యారెట్ల అరుదైన వజ్రం పొదిగి ఉండటం విశేషం. మారియల్ హెనిన్ ఈ ఆభరణాన్ని అద్భుతంగా రూపొందించారు.
క్వీన్ ఆఫ్ మెరిలానీగా పిలిచే ఈ పెండెంట్ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతర్జాతీయ వేదికపై సుధారెడ్డి తన ఫ్యాషన్ సెన్స్తో అందరి దృష్టిని ఆకర్షించారు.
Comments
Loading comments...

