Back to feed
భారత్లో ఆల్టైమ్ గరిష్ఠానికి చేరిన బంగారం దిగుమతులు.
Udayam Digital Staff Apr 17, 2026 12:38 PM అల్ ఇండియా 12 views22 days ago

దేశంలోకి బంగారం దిగుమతులు 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆల్టైమ్ గరిష్ఠానికి చేరాయి. ధరలు పెరగడంతో దిగుమతుల విలువ 24 శాతం వృద్ధి చెంది 71.98 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
వెండి దిగుమతులు కూడా 150 శాతం పెరగడంతో దేశ వాణిజ్య లోటు 333.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. పరిమాణం పరంగా బంగారం దిగుమతులు స్వల్పంగా తగ్గినప్పటికీ, రికార్డు ధరల కారణంగా విలువ భారీగా పెరిగింది.
Comments
Loading comments...



