Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

నార్వే సంచలన నిర్ణయం: సోషల్ మీడియాకు పిల్లలు దూరం

Udayam Digital Staff Apr 25, 2026 11:19 AM అల్ ఇండియా 9 views14 days ago
నార్వే సంచలన నిర్ణయం: సోషల్ మీడియాకు పిల్లలు దూరం - Udayam Digital
ఆస్ట్రేలియా బాటలోనే నార్వే కూడా కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాకు దూరంగా ఉండేలా ఈ ఏడాది చివరలో చట్టం తీసుకురానున్నట్లు ఆ దేశం వెల్లడించింది. పిల్లల బాల్యాన్ని అల్గారిథమ్‌ల నుండి రక్షించడమే తమ లక్ష్యమని నార్వే ప్రధాని జొనాస్ స్పష్టం చేశారు. డిజిటల్ తెరల ప్రభావం నుండి పిల్లలను కాపాడేందుకే ఈ చర్యలు. అయితే, ఏ సోషల్ మీడియా వేదికలపై నిషేధం ఉంటుందనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.

Comments

G
Loading comments...