Back to feed




నార్వే సంచలన నిర్ణయం: సోషల్ మీడియాకు పిల్లలు దూరం
Udayam Digital Staff Apr 25, 2026 11:19 AM అల్ ఇండియా 9 views14 days ago

ఆస్ట్రేలియా బాటలోనే నార్వే కూడా కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాకు దూరంగా ఉండేలా ఈ ఏడాది చివరలో చట్టం తీసుకురానున్నట్లు ఆ దేశం వెల్లడించింది. పిల్లల బాల్యాన్ని అల్గారిథమ్ల నుండి రక్షించడమే తమ లక్ష్యమని నార్వే ప్రధాని జొనాస్ స్పష్టం చేశారు.
డిజిటల్ తెరల ప్రభావం నుండి పిల్లలను కాపాడేందుకే ఈ చర్యలు. అయితే, ఏ సోషల్ మీడియా వేదికలపై నిషేధం ఉంటుందనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.
Comments
Loading comments...
Related Articles

అంతర్జాతీయ
అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఇస్లామాబాద్ వేదికగా కీలక అడుగు
12 minutes ago
అంతర్జాతీయ
కిమ్ మరణిస్తే అణుదాడులే: ఉత్తరకొరియా సంచలన నిర్ణయం
about 1 hour ago
అంతర్జాతీయ
అమెరికాలో ట్రంప్ నిర్ణయానికి చుక్కెదురు.. 'జాతీయత ఆధారంగా వివక్ష కూడదు'!
about 21 hours ago
అంతర్జాతీయ