Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

తిరుమలలో భక్తుల రద్దీ: స్వామి దర్శనానికి 12 గంటల నిరీక్షణ!

Udayam Digital Staff Apr 27, 2026 6:07 AM అల్ ఇండియా 9 views12 days ago
తిరుమలలో భక్తుల రద్దీ: స్వామి దర్శనానికి 12 గంటల నిరీక్షణ! - Udayam Digital
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం కోసం 30 కంపార్ట్‌మెంట్లలో భక్తులు నిరీక్షిస్తుండగా, దర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతోంది. రూ.300 శీఘ్రదర్శనం భక్తులకు 3-4 గంటల నిరీక్షణ తప్పడం లేదు. రద్దీ దృష్ట్యా టీటీడీ అధికారులు క్యూలైన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న 79,878 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.3.94 కోట్లుగా నమోదైంది. 33,037 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.

Comments

G
Loading comments...