Back to feed




తిరుమలలో ఏప్రిల్ 25 నుంచి శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు; మూడు రోజుల పాటు వాహన సేవలు, ఆర్జిత సేవలు రద్దు.
Udayam Digital Staff Apr 16, 2026 9:51 AM తిరుపతి 7 views23 days ago

తిరుమలలో ఏప్రిల్ 25 నుండి 27 వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. నారాయణగిరి ఉద్యానవనాల్లో నిర్వహించే ఈ మూడు రోజుల వేడుకల్లో మలయప్పస్వామి గజ, అశ్వ, గరుడ వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ ఉత్సవాల సందర్భంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను తితిదే రద్దు చేసింది. కల్యాణ మహోత్సవం అనంతరం స్వామివారు, ఉభయ నాంచారులు ప్రత్యేక పల్లకీలలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారని ఆలయ అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...
Related Articles

దేవాలయాలు
భక్తజన సంద్రం.. కేదార్నాథ్ ధామ్ ద్వారాలు ఓపెన్!
about 21 hours ago
దేవాలయాలు
యాదగిరిగుట్టలో వైభవంగా జయంతి వేడుకలు
9 days ago
దేవాలయాలు
అంజన్న క్షేత్రానికి అరుదైన కీర్తి: నీతి ఆయోగ్ ‘దివ్యభారత్’లో కొండగట్టు!
9 days ago
దేవాలయాలు