వార్తలకు తిరిగి వెళ్లండి

ఒపెక్ ప్లస్ నుంచి యూఏఈ వైదొలగడం అంతర్జాతీయ చమురు మార్కెట్లో సంచలనం రేపింది. ఈ పరిణామం ప్రపంచ మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడే చెప్పలేమని అదానీ గ్రీన్ ఎనర్జీ డైరెక్టర్ సాగర్ అదానీ తెలిపారు.
అయితే, యూఏఈతో భారత్కున్న వ్యూహాత్మక సంబంధాల దృష్ట్యా ఈ మార్పు మనకు సానుకూలంగా మారే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలంలో ఈ నిర్ణయం వల్ల భారత్కు మేలు జరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

