Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఏడేళ్ల తర్వాత భారత్‌కు ఇరాన్ ముడి చమురు; గుజరాత్ తీరానికి చేరుకున్న రెండు భారీ నౌకలు.

Udayam Digital Staff Apr 13, 2026 5:58 AM అల్ ఇండియా 5 views26 days ago
ఏడేళ్ల తర్వాత భారత్‌కు ఇరాన్ ముడి చమురు; గుజరాత్ తీరానికి చేరుకున్న రెండు భారీ నౌకలు. - Udayam Digital
పశ్చిమాసియా యుద్ధ మేఘాల నడుమ దాదాపు ఏడేళ్ల తర్వాత ఇరాన్ ముడి చమురు నౌకలు భారత్‌కు చేరుకున్నాయి. అమెరికా ఆంక్షల సడలింపుతో సుమారు 2 మిలియన్ బ్యారెళ్ల చమురుతో వచ్చిన రెండు ఇరాన్ ట్యాంకర్లు గుజరాత్‌లోని సిక్కా ఓడరేవుకు చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. హర్మూజ్ జలసంధి దిగ్బంధన ముప్పు పొంచి ఉన్న వేళ, ఈ పరిణామం భారత ఇంధన అవసరాలకు ఊరటనిస్తోంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉన్న భారత్, కొరతను అధిగమించేందుకు వివిధ దేశాల నుండి చమురు సేకరణను వేగవంతం చేస్తోంది.

Comments

G
Loading comments...