Back to feed




ఎయిర్పోర్టులో ఉన్నా ఫ్లైట్ ఎక్కలేకపోయారు! కొత్త రూల్స్తో ప్రయాణికులకు చుక్కలు.. చెకింగ్కే గంటల కొద్దీ వెయిటింగ్.
Udayam Digital Staff Apr 16, 2026 7:28 AM అల్ ఇండియా 7 views23 days ago

ఐరోపాలో కొత్తగా అమలులోకి వచ్చిన బయోమెట్రిక్ బోర్డర్ కంట్రోల్ నిబంధనల వల్ల మిలాన్ విమానాశ్రయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. పాస్పోర్ట్ స్టాంపింగ్కు బదులుగా వేలిముద్రలు, బయోమెట్రిక్ స్కాన్ చేయడం వల్ల తనిఖీలు ఆలస్యమై, 120 మందికి పైగా ప్రయాణికులు విమానం ఎక్కలేకపోయారు.
తనిఖీల కోసం 3 నుంచి 4 గంటల సమయం పట్టడంతో, విమానాశ్రయానికి ముందే చేరుకున్నప్పటికీ ప్రయాణికులు బోర్డింగ్ గేటుకు చేరుకోలేకపోయారు. మొత్తం 156 మంది ప్రయాణికులలో కేవలం 34 మంది మాత్రమే సకాలంలో చెకింగ్ పూర్తి చేసుకుని ప్రయాణించగలిగారు.
Comments
Loading comments...
Related Articles

అంతర్జాతీయ
అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఇస్లామాబాద్ వేదికగా కీలక అడుగు
17 minutes ago
అంతర్జాతీయ
కిమ్ మరణిస్తే అణుదాడులే: ఉత్తరకొరియా సంచలన నిర్ణయం
about 1 hour ago
అంతర్జాతీయ
అమెరికాలో ట్రంప్ నిర్ణయానికి చుక్కెదురు.. 'జాతీయత ఆధారంగా వివక్ష కూడదు'!
about 21 hours ago
అంతర్జాతీయ