Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఆర్టీసీ సమ్మె: కాంగ్రెస్‌పై ఈటల రాజేందర్ హెచ్చరిక.

Udayam Digital Staff Apr 24, 2026 6:15 AM హైదరాబాద్ 5 views15 days ago
ఆర్టీసీ సమ్మె: కాంగ్రెస్‌పై ఈటల రాజేందర్ హెచ్చరిక. - Udayam Digital
ఆర్టీసీతో పెట్టుకున్న కేసీఆర్ పరిస్థితి అందరికీ తెలిసిందేనని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తప్పిదం చేయవద్దని ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు. కార్మికులతో చర్చించి తక్షణమే వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే యత్నాలను విరమించుకోవాలని ఈటల సూచించారు. పెండింగ్‌లో ఉన్న రెండు పీఆర్సీలను వెంటనే విడుదల చేయాలని కోరారు. మరోవైపు, ఈ సమ్మెకు బీసీ ఐకాస పూర్తి మద్దతు ప్రకటించింది.

Comments

G
Loading comments...