Back to feed
ఓటర్ల జాబితా సవరణ: ఈసీ కీలక ప్రకటన
Ravi Singh May 14, 2026 9:39 AM అల్ ఇండియా 0 viewsabout 1 hour ago

ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాల్లో మూడో దశ ఓటర్ల జాబితా సవరణకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ప్రక్రియ ద్వారా 36.73 కోట్ల మంది ఓటర్ల వివరాలను అధికారులు సరిచూడనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ 22న, తెలంగాణలో అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమానికి రాజకీయ పార్టీలు సహకరించాలని ఈసీ కోరింది.
Comments
Loading comments...



