Back to feed
బ్రిక్స్ విదేశాంగ మంత్రులతో ప్రధాని మోదీ భేటీ
Rohit Singh May 14, 2026 9:55 AM అల్ ఇండియా 1 viewsabout 1 hour ago

ఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరైన ప్రతినిధులు ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సులో పశ్చిమాసియా పరిణామాలు, అంతర్జాతీయ సమస్యలపై చర్చించనున్నారు.
ఈ సందర్భంగా జైశంకర్ పలు దేశాల మంత్రులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. బ్రెజిల్, దక్షిణాఫ్రికా ప్రతినిధులతో భేటీ అనంతరం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో సమావేశం కానున్నారు.
Comments
Loading comments...



