వార్తలకు తిరిగి వెళ్లండి
ఓటరు జాబితాలో పేరు తొలగింపు: ఎడిటర్ రాజగోపాల్ ఆవేదన

ఓటర్ల జాబితా సవరణలో భాగంగా తన పేరును తొలగించడంతో, పాస్పోర్ట్ పునరుద్ధరణ ప్రక్రియ నిలిచిపోయిందని ది టెలిగ్రాఫ్ మాజీ ఎడిటర్ ఆర్. రాజగోపాల్ తెలిపారు. 25 ఏళ్లుగా కోల్కతాలో ఉంటున్నా తనను జాబితా నుంచి తొలగించడం గమనార్హం.
ఈ పరిణామంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. జర్నలిస్టులకే ఈ పరిస్థితి ఉంటే, సామాన్యుల పరిస్థితి ఏంటని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఈసీని పలువురు ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...