Back to feed
విపక్షాలపై విరుచుకుపడ్డ ఉత్తరప్రదేశ్ మంత్రి
Kumar Jun 19, 2026 12:40 PM అల్ ఇండియా 6 viewsabout 2 hours ago

మథుర బంకే బిహారీ ఆలయాన్ని యూపీ మంత్రి మనోజ్ పాండే సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.
అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలను కొట్టిపారేస్తూ, బీజేపీ ఎల్లప్పుడూ మిత్రపక్షాలను గౌరవిస్తుందని, నేడు ప్రజలు కేవలం అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...



