Back to feed




ట్రంప్ చైనా పర్యటనలో సంజయ్ మెహ్రోత్రా: ఎవరీయన?
Vijay Soni May 14, 2026 10:19 AM అల్ ఇండియా 0 viewsabout 2 hours ago

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెంట చైనా వెళ్లిన సీఈవోల బృందంలో భారత సంతతికి చెందిన సంజయ్ మెహ్రోత్రా చోటు దక్కించుకున్నారు. మైక్రాన్ టెక్నాలజీ సీఈవోగా ఉన్న ఈయన, సెమీకండక్టర్ రంగంలో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు.
కాన్పూర్లో జన్మించిన మెహ్రోత్రా.. శాన్డిస్క్ సహ వ్యవస్థాపకుడిగా కూడా పనిచేశారు. అమెరికా, చైనాల మధ్య 'చిప్ వార్' నడుస్తున్న తరుణంలో, ఎలాన్ మస్క్ వంటి ప్రముఖులతో కలిసి ఆయన సాగిస్తున్న ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Loading comments...
Related Articles

అంతర్జాతీయ
వాన్స్కు ట్రంప్ సీక్రెట్ లెటర్: విదేశీ పర్యటనల వేళ జాగ్రత్తలు
about 4 hours ago
అంతర్జాతీయ
నెతన్యాహు రాలేదు.. ఆ వార్తలు అబద్ధం: యూఏఈ స్పష్టత
about 5 hours ago
అంతర్జాతీయ
చైనాలో అమెరికా మంత్రి పర్యటన: పేరు మార్పు వెనుక ఆసక్తికర కారణం
about 6 hours ago
అంతర్జాతీయ